BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ప్రధాని నివాసం వద్ద ధర్నా: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద విపక్ష నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత వారిని వదిలేశారు.
గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం
1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చినప్పటి నుంచి, 1948లో హత్యకు గురయ్యే వరకు.. తన జీవితకాలంలో సుమారు 30 సార్లు నిరాహార దీక్షను చేపట్టారు.
నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?
హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం తర్వాత కూడా కొంతకాలం ఉస్మానియా సిక్కా చలామణిలో ఉంది. తర్వాత భారత రూపాయిని పూర్తిగా అమలు చేస్తూ...అధికారిక మారకం ప్రకారం ఉస్మానియా సిక్కాను ఉపసంహరించారు. అయితే కరెన్సీ మారిపోయినా 116 మాత్రం ప్రజల ఆచారాల్లో అలాగే మిగిలిపోయింది.
ఆమె వయసు 103 ఏళ్లు, భూమి కోసం 32 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి సాధించారు...
‘‘అమ్మ సంతోషంగా ఉన్నారు, కానీ నాన్న బ్రతికి ఉంటే ఆమె ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండేవారు. ఆయన పదేళ్ల కిందట చనిపోయారు. అమ్మ, నాన్న ఎంతో కష్టపడి ఈ భూమిని కొన్నారు" అని కుమారుడు చెప్పారు.
ఒకే కాన్పులో ఒకేలా ఉన్న నలుగురు శిశువుల జననం
"ప్రతి కోటిన్నర మందిలో ఒకరికి" ఇలా ఒకేలా ఉండే నలుగురు శిశువులు ఒకేసారి జన్మిస్తారని గర్భం దాల్చినప్పటి నుంచి ఆ తల్లికి సంరక్షణ అందించిన డాక్టర్ అలెక్సా బెండాల్ చెప్పారు "అయితే ఒకే ప్లసెంటాను పంచుకోవడం గతంలో ఎన్నడూ వినని విషయం" అని ఆమె అన్నారు.
మహిళలు, పిల్లలు సహా సముద్రంలో ప్రయాణిస్తున్న ఆ 530 మంది ఏమయ్యారు?
వారు ప్రయాణిస్తున్న పడవలు చేపల వేటకు ఉపయోగించే పాత పడవలు. అవి అన్నివేళలా సముద్రంలో ప్రయాణించే స్థితిలో ఉండవు. వాటి ఇంజిన్లు కూడా అంత దూరం ప్రయాణించేందుకు నమ్మకం పెట్టుకోదగినవి కావు. ప్రయాణికుల్లో చాలామంది చనిపోయి ఉండొచ్చన్న ఆందోళనలున్నాయి.
పదేళ్ల బాలుడి పురుషాంగంలో కొంత భాగం తొలగించడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనా?
తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల తప్పుడు చికిత్స కారణంగా తమ పదేళ్ల కుమారుడికి పెనెక్టమీ (పురుషాంగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించడం) చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తూ ఆ బాలుడి తల్లిదండ్రులు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీజేపీ నిరసనలు: మద్దతుదారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్.. పార్లమెంట్ దగ్గర ఏం జరిగింది?
పరీక్షల పేపర్ల లీకేజీకి నిరసనగా సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' ఉద్రిక్తంగా మారింది. బ్యారికేడ్లను దాటుకుని వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
జంతర్ మంతర్ నుంచి తమ వేదికను పోలీసులు తొలగించారన్న కాక్రోచ్ జనతా పార్టీ, నిరాహార దీక్ష కొనసాగిస్తానన్న సోనమ్ వాంగ్చుక్
జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ నిరసన వేదికను దిల్లీ పోలీసులు తొలగించారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోను ఎక్స్లో షేర్ చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్చుక్.. తాను నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఫీచర్లు
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































