BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
వియత్నాం: ఈ చిన్న దేశానికి భారతీయ సందర్శకుల సంఖ్య ఎందుకింతలా పెరుగుతోంది..
వియత్నాం.. ఒకవైపు తీర ప్రాంతం, మరోవైపు దట్టమైన అడవులు కలిగిన దేశం. సుమారు పది కోట్ల జనాభాతో 3,31,699 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంటుంది. దేశానికి బీచ్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుంటుంది.
పుర్రెపై పెద్ద గాటు.. కోట్ల ఏళ్ల కిందట తిరుగాడిన డైనోసార్ అవశేషాలు వేలం.. రూ. వందల కోట్లు పలకొచ్చని అంచనా
"గస్" అనే పేరున్న ఈ కొత్త డైనోసార్ విలువ 30 మిలియన్ డాలర్లు (రూ.288 కోట్లు)గా ఇప్పటికే నిర్ణయించారు.. వేలంలో అంతకంటే ఎక్కువ ధర పలకొచ్చని అంచనా వేస్తున్నారు. బహుశా ఇది అత్యధిక ధరకు అమ్ముడైన డైనోసోర్గా నిలవచ్చు.
మేఘాలు మాయం.. 'మాన్సూన్ బ్రేక్' అంటే ఏమిటి?
దేశంలో రుతుపవనాల వర్షపాతం ఇప్పటికే సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. వాతావరణంలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ మృతి, హత్యలకు ముందు తీసుకున్నారని చెబుతున్న సెల్ఫీ వీడియోలో ఏముందంటే..
''ఈరోజు మధ్యాహ్నం సుమారు 2-3 మధ్య మాకు 100 నంబర్కి ఒక ఫోన్ వచ్చింది. పెంజెర్ల దగ్గర ఒక వెంచర్లో మృతదేహం ఉందని చెప్పారు. మేం వెళ్లి చూసిన తరువాత అది రాజ్ కుమార్దే అని గుర్తించాం'' అని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు.
ఒకే రాత్రిలో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ గురించి బంధువులు ఏం చెప్పారు?
''రాజ్కుమార్పై ఈ ఏడాది మే 16న పోక్సో కేసు నమోదైంది. ఆయన మొదట ఈ కేసు పెట్టిన బాలిక తల్లి, నాయనమ్మలను చంపాడు. తరువాత బాలికను అక్కడ నుంచి దైవాలగూడ అనే మరో గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ చెరువు దగ్గర ఆమెను గొంతుకోసి చంపాడు. తరువాత అదే గ్రామంలోని తన ఇంట్లో భార్య, ఇద్దరు చిన్న పిల్లలను చంపాడు. ఇదంతా రాత్రి 11-12 గంటల మధ్య జరిగింది'' అని పోలీసులు ప్రకటించారు.
'చిన్నప్పటి నుంచీ నన్ను రోగిగా మార్చింది నా కన్నతల్లే'
నీనాను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి చాలా అరుదుగా అనుమతించేవారు. ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి, ఆమెకు తీవ్రమైన అనారోగ్యం ఉందని ఆమె తల్లి నమ్మించారు.
వైభవ్ సూర్యవంశీ: వింబుల్డన్కు వేసుకెళ్లిన ఆ 'సూట్' వెనుక ఉన్న అసలు కథ ఇదీ..
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ మెన్స్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు. సంప్రదాయ సూట్లో మెరిసిన ఈ 'బేబీ బాస్'.. మ్యాచ్కు ముందు యువీ, అభిషేక్ శర్మలతో కలిసి సందడి చేశాడు. అయితే, తాను ధరించిన ఆ దుస్తులను ఎవరు, ఎలా ఏర్పాటు చేశారో వైభవ్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.
వియత్నాం బోటు ప్రమాదం: ‘‘నీళ్లలో అర కిలోమీటరు దూరం కూడా వెళ్లక ముందే మునిగి పోవడం మొదలైంది’
ఫూ - క్వాక్ స్టేట్.. పెరల్ ఐలాండ్ సమీపంలో పర్యాటకులు ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన గెల్లి జయశ్రీ, కడప జిల్లాకు చెందిన శ్రీధర్, హిందూపురం పట్టణానికి చెందిన రవితేజ మృతి చెందారు.
సెక్స్, స్ట్రాటజీ, పవర్: ఒడిస్సీ కథను మహిళలు ఎలా మలుపు తిప్పారు?
కథానాయకుడు ఒడిస్సియస్ వీరుడే కావచ్చు.. కానీ, ఆయన ప్రయాణాన్ని మలుపు తిప్పింది మాత్రం తెరవెనుక మహిళల వ్యూహాలు, ఆకర్షణలే. శృంగారం, అధికారం చుట్టూ తిరిగే ఈ క్లాసిక్ కథ త్వరలో వెండితెరపై రాబోతోంది. ఇంతకీ ఏమిటీ ఒడిస్సీ కథ?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































